ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-24T05:07:09+05:30

శంకవరం వాసి కసింతల వెంకటక్రిష్ణారెడ్డి (33) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వెంకటకిష్ర్ణారెడ్డి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు, జనవరి 23: శంకవరం వాసి కసింతల వెంకటక్రిష్ణారెడ్డి (33) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగెకరాల వ్యవసా య భూమికి తోడు మరో నాలుగెకరాలు కౌ లుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

ఇటీవల వ్యవసాయంలో రూ.10లక్షల మేర నష్టం వాటిల్లడంతో అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య వసుంధర, ఐదు, మూడేళ్ల పిల్ల లున్నారు. సంఘట నాస్థలాన్ని ఎస్‌ఐ ఘన మద్దిలేటి, వీఆర్వో బాషా పరిశీలించారు. 

Updated Date - 2021-01-24T05:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising