ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

150 ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట

ABN, First Publish Date - 2021-04-24T04:20:49+05:30

మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగడ్లవాన బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లూరు, ఏప్రిల్‌ 23: మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగడ్లవాన బీభత్సం సృష్టించింది. కామసముద్రంలో వడ గండ్ల తాకిడికి 150 ఎకరాల్లో చేతికి వచ్చిన వరిపంట గింజలు పూర్తిగా రాలిపోయాయి. దీంతో సుమారు రూ.9 లక్షల పంట నష్టం వాటిల్లింది. శక్రవారం మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణారెడ్డి, మాడుపూరు సచివాలయం అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సందీప్‌ కామస ముద్రంలో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వడగడ్లవానకు దాదాపు 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతిందన్నారు. రైతుల నష్టం ప్రాధమిక నివేది కను  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు పంపించామన్నారు.

Updated Date - 2021-04-24T04:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising