పంట నష్టం రూ. కోటి 43 లక్షలు
ABN, First Publish Date - 2021-12-08T04:57:18+05:30
వరద తాకిడికి నష్టపోయిన రైతుల జాబితాను, పం ట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయాధికారి వరహరికుమార్ తెలిపారు.
పోరుమామిళ్ల, డిసెంబరు 7: వరద తాకిడికి నష్టపోయిన రైతుల జాబితాను, పం ట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయాధికారి వరహరికుమార్ తెలిపారు. పోరుమామిళ్ల మండలంలో 1762 మంది రైతుల వరి ప త్తి, మొదలగు పంటలు సుమారు 2392 ఎకరాలు నష్టపోయయారన్నారు.
ఈ న ష్టం కోటి 43 లక్షలుగా గుర్తించారు. ప్రతి ఒక్కరూ పంట నమోదు ద్వారానే నష్టపరిహారం అందుతుందన్నారు. జావాద్ తుఫాన్ కారణంగా నవంబరులో పంట పూర్తిగా దెబ్బతిన్నాయని, దీని నమోదులో భాగంగా యూడీపీలో పంటల వివరాలు రైతుల వారీ గా రైతు భరోసా కేంద్ర సహాయకులు ఆధ్వర్యంలో నమోదు చేశామన్నారు.
Updated Date - 2021-12-08T04:57:18+05:30 IST