ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైనర్‌ బోల్తా : వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-30T04:47:53+05:30

మండలంలోని కడప-చెన్నై రహదారి చాముండేశ్వరిపేట వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కంటైనర్‌ బోల్తా పడింది.

రోడ్డుపై బోల్తా పడిన కంటైనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, జూలై 29 : మండలంలోని కడప-చెన్నై రహదారి చాముండేశ్వరిపేట వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కంటైనర్‌ బోల్తా పడింది. రోడ్డుపై వెళుతున్న డి.బాలగంగాధర్‌రెడ్డి (35)పై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తెలియజేశారు. 

Updated Date - 2021-07-30T04:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising