ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-03-04T05:20:55+05:30

ఎన్నికల్లో చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటన చిలికి చిలికి గాలివానలా మారి మంగళవారం రాత్రి షావల్లీ వర్గంపై దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మార్చి3 : మండలంలోని టంగుటూరు పంచాయతీలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన షావల్లీ, వైసీపీ రెబల్‌ అభ్యర్థి ఈశ్వరయ్యలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో షావల్లీ వర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందగా, రెబల్‌గా పోటీచేసిన ఈశ్వరయ్య ఓడిపోయారు. దీంతో ఎన్నికల్లో చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటన చిలికి చిలికి గాలివానలా మారి మంగళవారం రాత్రి షావల్లీ వర్గంపై దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఈశ్వరయ్య వర్గానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-04T05:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising