ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీరుపై ఎంపీడీఓకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-05-07T04:54:20+05:30

విద్యార్థులను వలంటీర్లుగా ఎలానియమిస్తారని ప్రశ్నిస్తూ గంగనపల్లె వలంటీరుపై ఎంపీడీఓ ముజఫర్‌ రహీంకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశినాయన మే 6: విద్యార్థులను వలంటీర్లుగా ఎలానియమిస్తారని ప్రశ్నిస్తూ గంగనపల్లె వలంటీరుపై ఎంపీడీఓ ముజఫర్‌ రహీంకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందడంలేదని పలువురు గ్రామస్తులు ఎంపీడీఓను కలిసి పూర్తివివ రాలతో కూడిన అర్జీని ఆయనకు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ

నీరుగంటి రిహానా అనే వలంటీరు పోరుమామిళ్ళలోని ఓప్రైవేట్‌ కాలేజీలో రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతోందన్నారు. ఇలాంటి వారు ప్రజలకు ఎలా సత్వర సేవలు అందిస్తారని ప్రశ్నించారు. ఈవియంపై ఎంపీడీఓను వివరణ కోరగా ఫిర్యాదు చేసినమాట వాస్తవమేనని విచారించి రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతున్నట్లు నిరూపి తమైతే తగు చర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2021-05-07T04:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising