ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతులకు పరిహారం మంజూరు

ABN, First Publish Date - 2021-11-27T04:37:14+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పాడిరైతుల కు పరిహారం మంజూరైనట్లు డిప్యూటీ డైరెక్ట ర్‌ వెంకటేశ్వరరావు ప్రకటించారు.

ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి నుంచి చెక్కులు అందుకుంటున్న డీడీ వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, నవంబరు 26: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పాడిరైతుల కు పరిహారం మంజూరైనట్లు డిప్యూటీ డైరెక్ట ర్‌ వెంకటేశ్వరరావు ప్రకటించారు. మంజూరై న నిధులను పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అందించినట్లు డీడీ తెలిపారు. ని యోజకవర్గ వ్యాప్తంగా చక్రాయపేట మండ లంలో 12 మంది, వేంపల్లె మండలంలో 3, వేముల మండలంలో 5, తొండూరు 5, సింహాద్రిపురంలో ఇద్దరు పాడి రైతులకు నష్టం జరిగిందన్నారు. వీరికి రూ.6,32,700 మంజూరైనట్లు డీడీ తెలిపారు. కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T04:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising