ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు వర్గాల మధ్య ఘర్షణ: ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2021-01-17T05:09:29+05:30

రాజంపేటలో బీఎస్‌హాల్‌ వద్ద శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట టౌన్‌, జనవరి 16: రాజంపేటలో బీఎస్‌హాల్‌ వద్ద  శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో పట్టణానికి చెందిన నరేష్‌, షేక్‌ ఇన్నా, ప్రేమ్‌ బైపాస్‌లో టీ తాగుతుండగా  సాతుపల్లెకు చెందిన దాదాపు 20 మంది కాపు కాచి దాడి జరపడంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. నరేష్‌, షేక్‌ ఇన్నాను కడప రిమ్స్‌కు తరలించారు. ప్రేమ్‌ స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. దాడిలో సుంకర్‌, మోహన్‌, షేక్‌ హిన్వా, చరణ్‌, తేజ, రాజేష్‌, మున్నా, రాము తదితరులు ఉన్నట్లు పోలీసుల తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-17T05:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising