ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో రెండు నెలలుగా కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-08-03T00:50:29+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు నెలలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా నివాసాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు నెలలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా నివాసాన్ని, పరిసర ప్రాంతాలను మరోసారి  సీబీఐ బృందం పరిశీలించింది. వైఎస్‌ వివేకా నివాస ప్రాంతంలో సర్వేయర్లతో సీబీఐ కొలతలు వేయించింది. విఆర్ఓ, సర్వేయర్లను అడిగి  సీబీఐ బృందం వివరాలు తెలుసుకుంది.


వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆదివారం కడప కేంద్ర కారాగార ఆవరణంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారించారు.  అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్‌, గోవర్ధన్‌లను విచారించినట్లు తెలిసింది. వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందులకు చెందిన సునీల్‌కుమార్‌యాదవ్‌కు వీరు బంధువులు కావడంతో అతడితో వీరికున్న సంబంధాల కారణంగానే ఆ దిశగా వీరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-03T00:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising