ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-10-20T05:20:04+05:30

టీడీపీ నాయకుడు అమీర్‌బాబు ఇంటి ముందు ధర్నా చేసిన పది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామని కడప వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), అక్టోబరు 19 : టీడీపీ నాయకుడు అమీర్‌బాబు ఇంటి ముందు ధర్నా చేసిన పది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామని కడప వన్‌టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. ముఖ్యమంత్రిని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ టీడీపీ నేత అమీర్‌బాబు వ్యాఖ్యలు చేశారని, దీనికి నిరసనగా మంగళవారం ఆయన ఇంటిముందు వైసీపీ నాయకులు జాషువా, గరుడాద్రి, మరి కొందరు ధర్నా చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో ఈ మేరకు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

 

Updated Date - 2021-10-20T05:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising