ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. కోటి 70లక్షలతో కాలువ నిర్మాణం

ABN, First Publish Date - 2021-01-26T05:27:37+05:30

పట్టణంలోని గాంధీరోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణం పనులు రూ.1కోటి 70లక్షలతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 25 :పట్టణంలోని గాంధీరోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణం పనులు రూ.1కోటి 70లక్షలతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీరోడ్డులోని సుందరాచార్యులవీధిలో కాలువ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీరోడ్డులో ఇరువైపులా కాలువ చాలా అధ్వానంగా ఉండడంతో రూ.1కోటి 70లక్షలతో కాలువ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, వైసీపీ నాయకులు బంగారురెడ్డి, వరికూటి ఓబులరెడ్డి, ఆర్‌వీ రమేష్‌, అగ్గారపు శ్రీనివాసులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T05:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising