ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

101 మందిపై బైండోవర్‌

ABN, First Publish Date - 2021-02-02T04:49:19+05:30

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండలంలోని 9 గ్రామాలకు సంబంధించిన 101 రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

బైండోవర్‌ చేసిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరపునాయునిపల్లె, ఫిబ్రవరి 1: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మండలంలోని 9 గ్రామాలకు సంబంధించిన 101 రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో బైండోవర్‌ కేసులు నమోదైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగా లని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం వారిని తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచి బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-02-02T04:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising