ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ల దొంగ అరెస్టు

ABN, First Publish Date - 2021-11-28T05:01:27+05:30

మోటారుసైకిళ్ల చోరీలకు పాల్పడిన ఆది నరసింహులు అనే బైక్‌ల దొంగను మూడవ పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

పట్టుబడిన బైక్‌లు, దొంగతో ఎస్‌ఐ రాజగోపాల్‌, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 27 : మోటారుసైకిళ్ల చోరీలకు పాల్పడిన ఆది నరసింహులు అనే బైక్‌ల దొంగను మూడవ పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి మూడు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్‌ఐ రాజగోపాల్‌ విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ వై.ప్రసాదరావు అదేశాలతో సీఐ ఆనందరావుకు రాబడిన సమాచారంతో తాను తన సిబ్బందితో కలిసి బొల్లవరం క్రాస్‌లో అదే ప్రాంతానికి చెందిన ఆది నరసిహులులు అరెస్టు చేసి, బుల్లెట్‌ బండిని స్వాధీనం చేసుకున్నారని, అదే విధంగా అతని నుంచి మరో రెండు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.2లక్షలుగా ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు ఎస్‌ఐ చెప్పారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T05:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising