ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నమోదుతో రైతుకు లాభం

ABN, First Publish Date - 2021-08-11T05:05:43+05:30

రైతులు ఏ పంట పండించినా ఆ పంటను ఖచ్చితంగా నమోదు చేయించాలని, అప్పుడే లాభం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌ అన్నారు. మండలంలోని చెన్నూరు, రామనపల్లె గ్రామాల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వరిని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌

చెన్నూరు, వల్లూరు, సీకేదిన్నె, ఆగస్టు 10: రైతులు ఏ పంట పండించినా ఆ పంటను ఖచ్చితంగా నమోదు చేయించాలని, అప్పుడే లాభం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌ అన్నారు. మండలంలోని చెన్నూరు, రామనపల్లె గ్రామాల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వరిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో జేడీఏ మురళిక్రిష్ణ, ఏడీఏ నరసింహారెడ్డి, వ్యవసాయాధికారి రమే్‌షరెడ్డి, రైతులు పాల్గొన్నారు. అలాగే వల్లూరు మండల పరిధిలోని తప్పెట్ల ఆర్‌బీకే, సీకేదిన్నె ఆర్‌బీకేను పరిశీలించి ఆయన మాట్లాడారు. 

Updated Date - 2021-08-11T05:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising