ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బద్వేల్ ఉప ఎన్నిక మళ్లీ జరపాలని ఆమరణ దీక్ష

ABN, First Publish Date - 2021-11-03T13:02:48+05:30

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప/బద్వేలు : బద్వేల్‌లో జరిగిన ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని మళ్లీ ఎన్నికలు జరపాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి బూరగ రత్నం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భారీ స్థాయిలో దొంగ ఓట్లు, అక్రమాలు జరిగాయని ఆర్‌ఓ, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా పట్టించుకోలేదని ఆయన బాలాజి హరివిల్లు వద్ద దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటుకునోటు పంపిణీ చేసి రూ.10కోట్లు అధికార పార్టీ ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసిందని, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తిరిగి ఎన్నిక లు నిర్వహించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు.

Updated Date - 2021-11-03T13:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising