ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎమ్మెల్యే సారథ్యంలో కొనసాగుతున్న దొంగఓట్ల హవా

ABN, First Publish Date - 2021-10-30T19:11:51+05:30

బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల సారథ్యంలో దొంగఓట్ల హవా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల సారథ్యంలో  దొంగఓట్ల హవా కొనసాగుతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుండి భారీ సంఖ్యలో కొత్త వ్యక్తులను తరలించినట్లు సమాచారం. పోరుమామిళ్ళలో ప్రొద్దుటూరుకు చెందిన 10 మంది కొత్త వ్యక్తులను కాంగ్రెస్ శ్రేణులు గుర్తించి పట్టుకున్నారు.  దీంతో దొంగ ఓటర్లు తప్పించుకుని పరుగులు తీశారు. 

Updated Date - 2021-10-30T19:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising