ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిరాణా కొట్టు వ్యాపారిపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-31T05:16:05+05:30

ఎర్రగుంట్ల చౌడేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు యజమాని ఆరవేటి మల్లికార్జునపై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది.

చికిత్స పొందుతున్న మల్లికార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, డిసెంబరు 30: ఎర్రగుంట్ల చౌడేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు యజమాని ఆరవేటి మల్లికార్జునపై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకెళితే... నడివూరుకు చెందిన ఎర్రంరెడ్డి రాజేశ్వరరెడ్డిని వారం రోజుల క్రితం కిరాణా కొట్టు యజమాని నీవు బాగా చదువుకున్నావు కదా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. దీనిని మనసులో పెట్టుకున్న రాజేశ్వర్‌రెడ్డి పగతీర్చుకోవాలని బుధవారం రాత్రి నిడుజువ్వికి చెందిన మున్నా, మాబువల్లిలకు మద్యం తాగించి మల్లికార్జునపై దాడి చేయించాడు. వారు కత్తితో బలంగా పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్‌లో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారిని అదులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising