ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పరిహారానికి దరఖాస్తు చేసుకోండి

ABN, First Publish Date - 2021-11-06T05:11:33+05:30

కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ రమణారెడ్డి పేర్కొన్నా రు.

విలేకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ రమణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, నవంబరు 5: కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ రమణారెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా మృతులకు ప్రభుత్వం రూ.50 వేలు పరిహా రం ప్రకటిచిందని ఇందు కోసం మృతుల కుటుంబ సభ్యులు దరఖా స్తు చేసుకోవాలన్నారు. కొవిడ్‌తో మృతిచెందిన వారి పూర్తి వివరాలతో ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

వేముల, నవంబరు 5: మండలంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలు ప్రభుత్వ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ నరసింహులు తెలిపారు. దరఖాస్తుదారులు చేసుకోవాల ని, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2021-11-06T05:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising