ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు జస్టిస్‌

ABN, First Publish Date - 2021-10-25T05:14:29+05:30

ఆంధ్రప్రదేశ్‌ హైకో ర్టు జస్టిస్‌ ఎం.వెంకటరమణ ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు.

దేవుని కడప వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న హైకోర్టు జస్టిస్‌ వెంకటరమణ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప మారుతీనగర్‌, అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్‌ హైకో ర్టు జస్టిస్‌ ఎం.వెంకటరమణ  ఆదివారం తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. కడప పర్యటనలో భాగంగా ఆయన  సతీసమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్వామి వారి దర్శన ం మనస్సును తేలికపరిచినట్లయిందన్నారు. కార్యక్రమంలో దేవునికడప ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-25T05:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising