ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అరాచక పాలన

ABN, First Publish Date - 2021-10-18T05:05:57+05:30

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు అన్నారు. ఆదివారం కోఆపరేటీవ్‌ కాలనీలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు 

కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు అన్నారు. ఆదివారం కోఆపరేటీవ్‌ కాలనీలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం లేదని, ఈ దుస్థితికి కారణమైన వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి, చంద్రబాబును మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్రమైన విద్యుత్‌ లోటు ఉండేదని, చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ లోటను భర్తీ చేశారని తెలిపారు. జగన్‌ వచ్చిన రెండున్నర ఏళ్లలోనే ఇప్పటికే 6 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడంతో పాటు, ట్రూ అప్‌ చార్జీల పేరిట జనంపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జయకుమార్‌, నాసర్‌అలీ, మాసాకోదండ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising