ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలి’

ABN, First Publish Date - 2021-05-11T04:46:27+05:30

ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్ల ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌, హుసేన్‌పీరా డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు, మే 10 : ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్ల ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌, హుసేన్‌పీరా డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రమైన కలసపాడులోని తహసీల్దారు కార్యాల యం ఎదుట అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టా రు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్రమం గా ముగ్గురాళ్లను వెలికితీస్తున్నా కనీసం స్థానిక అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ పరిశీలించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చనిపోయిన వారికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-11T04:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising