ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 గొర్రెపిల్లలు మృతి

ABN, First Publish Date - 2021-10-15T05:58:36+05:30

కాశినాయన మండలం ఇటుకులపాడులో గురువారం ఆవుల పెంచలయ్యకు చెందిన దాదాపు 50 గొర్రెపిల్లలు అనుమానస్పదస్థితిలో మృతి చెందాయి.

మృతిచెందిన గొర్రెపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.2లక్షల మేర నష్టం


కాశినాయన, అక్టోబరు 14: కాశినాయన మండలం ఇటుకులపాడులో గురువారం ఆవుల పెంచలయ్యకు చెందిన దాదాపు 50 గొర్రెపిల్లలు అనుమానస్పదస్థితిలో మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు... రోజులాగే గురువారం పెద్ద గొర్రెలను మేత కోసం పొలాలకు తోలుకుపోతూ చిన్న పిల్లలను వెదురు దబ్బలతో అల్లిన గూట్లో మూసిపెట్టారు. సాయంకాలం వచ్చి రైతు గూడు తెరవగా అన్నీ చనిపోయి కన్పించాయి. దీంతో బాధిత కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సంఘటన ప్రాంతాన్ని పశువైద్యుడు శివశ్రీనివాసరెడ్డ్డి పరిశీలించారు.


Updated Date - 2021-10-15T05:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising