ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2021-03-06T05:02:01+05:30

పురపాలక పరిధి 30 వార్డుకు చెంది న 30 కుటుంబా లు టీడీపీ నాయకులు జి.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ లో చేరారు.

లింగారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 5 : పురపాలక పరిధి 30 వార్డుకు చెంది న 30 కుటుంబా లు టీడీపీ నాయకులు జి.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ లో చేరారు. టీడీపీ కడప పార్లమెంట్‌ అ ధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

పార్టీలో చేరిన వారిలో వైసీపీకి చెందిన బోగాల మునీశ్వర్‌రెడ్డి, గురుజా రామసుబ్బారెడ్డి, బోగాల మునిరెడ్డి, పాతకోట గోపాల్‌రెడ్డి, మార్తల మహేశ్వర్‌రెడ్డి సహా 30 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు లింగారెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలు పు కోసం కృషి చేయాలని పార్టీ తీర్ధం పుచ్చుకున్న వారిని లింగారెడ్డి కోరారు. 

Updated Date - 2021-03-06T05:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising