ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 మేకలు అగ్నికి ఆహుతి

ABN, First Publish Date - 2021-03-08T04:50:09+05:30

మండల పరిధిలోని సానిపాయి పం చాయతీ తూర్పునగిరి అట్లువారిపల్లె ఈశ్వర్‌నాయుడు కు చెందిన 12 మేకలు సమీపంలోని కొండలో మేతకు వెళ్లి శనివారం రాత్రి అగ్నికి ఆహుతి అయ్యాయి.

మంటల్లో కాలిపోయిన మేకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరబల్లి, మార్చి7: మండల పరిధిలోని సానిపాయి పం చాయతీ తూర్పునగిరి అట్లువారిపల్లె ఈశ్వర్‌నాయుడు కు చెందిన 12 మేకలు సమీపంలోని కొండలో మేతకు వెళ్లి శనివారం రాత్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈశ్వర్‌నాయుడుకు దాదాపు 70 మేకలు ఉండేవి. అతను ప్రతిరోజూ కొండకు మేకలను తీసుకెళ్లి మేపుకుంటూ జీవనాధానం కొనసాగించేవాడు. యధావిధిగా శనివారం మేకలను కొండకు తీసుకెళ్లాడు. అదేరోజు కొంత మంది ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో అందులో 12 మేకలు మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు ఈశ్వర్‌నాయుడు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.1.20 లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం  తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.


Updated Date - 2021-03-08T04:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising