ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-07-30T04:50:36+05:30

శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుం గలను రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజ ర్‌ పీరయ్య తెలిపారు.

పట్టుబడ్డ దుంగలు, నిందితులతో అటవీశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జూలై 29: శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుం గలను రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి రేంజ ర్‌ పీరయ్య తెలిపారు. గు రువారం రాజంపేట డీ ఎఫ్‌వో శ్రీనివాసులు సమాచారం మేరకు... పింఛా సెక్షన్‌ దిన్నెలబీట్‌ మేకమానిబండ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా తిరువణ్ణామలైకి చెందిన చిన్నల్‌, తీర్థగిరిగా తెలిపారన్నారు. వారు రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో ఎఫ్‌ఎ్‌సవో ఎంవీ రమణ, ఎఫ్‌బీవో సునీల్‌బాషా, పింఛా బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T04:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising