ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు

ABN, First Publish Date - 2021-12-06T20:33:40+05:30

నగరంలో వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్‌ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగరంలో వైసీపీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్‌ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. సొంతపార్టీ నేతలే అధికారులతో కలసి నిధులు గోల్‌మాల్‌ చేశారని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. తమకు కేటాయించిన నిధులు కూడా స్వాహా చేశారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కార్యాలయంలో కమిషనర్, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

Updated Date - 2021-12-06T20:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising