ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-15T01:57:05+05:30

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గరు యువకులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గరు యువకులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముద్దనూరు మండలంలోని కొత్తపల్లెలో బైక్‌ను బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను రవితేజ, చంద్ర శేఖర్‌రెడ్డి, శివశంకర్‌ లుగా గుర్తించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-04-15T01:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising