ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం... తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి

ABN, First Publish Date - 2021-10-31T00:05:53+05:30

విషాదం... తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలోని చిన్నమండెం మండలం కొత్తపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. నీటికుంటలో పడి తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. మృతులు అనిత (27), గణేష్ (6) భార్గవ్ (4)గా గుర్తించారు. మృతులు రాయచోటి మండలం సిద్ధారెడ్డిపల్లె వాసులుగా గుర్తించారు. ఆ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2021-10-31T00:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising