కడప బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పీఠం కోసం వివాదం
ABN, First Publish Date - 2021-06-03T18:08:39+05:30
కడప : కడప బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పీఠం కోసం రెండు వారసత్వ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది.
కడప : కడప బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పీఠం కోసం రెండు వారసత్వ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి బ్రహ్మంగారిమఠానికి పీఠాధిపతులు వచ్చారు. రెండవ రోజు పీఠాధిపతులు చర్చలు జరుపుతున్నారు. రెండు కుటుంబాలతో సామరస్యంగా మాట్లాడి పీఠాధిపతులు ప్రజాబిప్రాయాలను సేకరిస్తున్నారు.
Updated Date - 2021-06-03T18:08:39+05:30 IST