ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిల్ వేసిన కేఏ పాల్

ABN, First Publish Date - 2021-03-05T20:38:02+05:30

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీపీఏ ద్వారా దాఖలైన పిల్ గురించి న్యాయం స్థానం ప్రశ్నించింది. దీంతో రూల్ నెంబర్ 4 ద్వారా పిల్ వేయవచ్చునని న్యాయవాది బాలాజీ చెప్పారు. కేఏ పాల్ పలు దేశాల్లో పర్యటిస్తుండడంవల్ల జీపీఏ వేశామని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జీపీఏ ద్వారా పిల్ వేయవచ్చా? లేదా అనేది వచ్చే వారం నిర్ణయిస్తామని న్యాయస్థానం పేర్కొంది. స్టీల్ ప్లాంట్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన మొట్టమొదటి వ్యక్తి కేఏ పాల్ అని ఫ్యాక్టరీ ఉద్యోగులు కొనియాడారు.

Updated Date - 2021-03-05T20:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising