ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్‌ ‘కీ’లో ముగ్గురికి 100%

ABN, First Publish Date - 2021-08-01T08:49:25+05:30

ఇటీవలే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడోవిడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’లో ముగ్గురు విద్యార్థులకు 100శాతం మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు 


హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఇటీవలే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడోవిడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’లో ముగ్గురు విద్యార్థులకు 100శాతం మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. విజయవాడలోని తమ విద్యాసంస్థలో చదువుతున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన పి.వీరశివ, ప్రకాశం జిల్లాకు చెందిన కె.రాహుల్‌నాయుడు, బెంగళూరులోని నారాయణ కళాశాలలో చదువుతున్న గౌరభ్‌దాస్‌ 300 మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక కీలో ఎలాంటి మార్పులు లేకపోతే వీరు జాతీయస్థాయిలో మొదటి 10 స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయన్నారు. 

Updated Date - 2021-08-01T08:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising