ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జేడీ’ కౌలు పొలం విరగ పండింది!

ABN, First Publish Date - 2021-11-26T09:34:02+05:30

‘జేడీ’ కౌలు పొలం విరగ పండింది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, నవంబరు 25: తూర్పు గోదావరి జిల్లాలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కౌలు తీసుకుని సాగు చేసిన వరి పొలం విరగపండింది. ప్రత్తిపాడు మండలం రాచపల్లి అడ్డురోడ్డు వద్ద 12 ఎకరాల వరి పొలాన్ని జేడీ లక్ష్మీనారాయణ కౌలు తీసుకుని మూడు నెలల క్రితం ఆర్గానిక్‌ విధానంలో బ్లాక్‌, బ్రౌన్‌, సాధారణ వరి సాగు చేపట్టారు. ఈ క్రమంలో పంట దిగుబడికి రావడంతో గురువారం ఆయనే స్వయంగా కోతలు ప్రారంభించారు. ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా జీవామృతాలను డ్రోన్‌ కెమెరాలతో వెదజల్లే పద్ధతిలో.. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేశారు. 

Updated Date - 2021-11-26T09:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising