ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా రెండేళ్ళ సమయం వుంది కదా?: జేడీ లక్ష్మీనారాయణ

ABN, First Publish Date - 2021-12-02T01:08:12+05:30

2019ఎన్నికల ముగిసిన దగ్గర నుంచి జనంలోనే వున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ ఆహ్వానాలు ఎన్నికల ముందు వస్తాయని, ఇంకా రెండేళ్ళ సమయం వుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2019ఎన్నికల ముగిసిన దగ్గర నుంచి జనంలోనే వున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ ఆహ్వానాలు ఎన్నికల ముందు వస్తాయని, ఇంకా రెండేళ్ళ సమయం వుందన్నారు. 2024నాటికి ఎటువంటి పిలుపులు వస్తాయో చూద్దామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే రాజకీయమన్నారు. ఆవేశాలు, విభేదాలను ఆసరాగా తీసుకుని ఓట్లను వేయించుకుంటున్నారని మండిపడ్డారు. అవగాహన వున్నప్పుడే ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను ప్రశ్నించగలుగుతామన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించడమే తాను చేస్తున్న రాజకీయమన్నారు. 

Updated Date - 2021-12-02T01:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising