ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారు: జేసీ ప్రభాకరరెడ్డి

ABN, First Publish Date - 2021-04-23T01:14:17+05:30

మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారు: జేసీ ప్రభాకరరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: టీడీపీ నేతలు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకున్నా... మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్నారు. నాజీ తరహా పాలన కొనసాగుతోందని చెప్పారు. టీడీపీ నేతలను చెప్పులతో కొడతామని వైసీపీ నేతలు మాట్లాడినా ఎలాంటి కేసులు ఉండవన్నారు. పోలీసులు 'ఆదర్స్' పేరుతో ఘటనలతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2021-04-23T01:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising