ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంజీ మృతదేహాన్ని సందర్శించిన జేసీ దివాకర్‌ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-08T18:12:28+05:30

ఏలూరు: మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లి మాగంటి రాంజీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లి మాగంటి రాంజీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు దురదృష్టకరమైన రోజని అన్నారు. చాలా మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాగంటి బాబు కుటుంబం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-03-08T18:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising