ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్సర్‌సైజ్ సేవలకుగానూ ఆయనకు టికెట్ ఇచ్చారు: జవహర్

ABN, First Publish Date - 2021-03-27T20:51:52+05:30

సీఎం జగన్‌రెడ్డి కాళ్లకు ఎక్సర్‌సైజ్ సేవలకు గురుమూర్తికి టికెట్ ఇచ్చారని కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి కాళ్లకు ఎక్సర్‌సైజ్ సేవలకుగానూ గురుమూర్తికి తిరుపతి టికెట్ ఇచ్చారని కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికలో దుర్గాప్రసాద్ భార్య, కొడుకుకు గానీ ఎంపీ సీటు ఇవ్వకుండా జగన్‌రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. కరోనా పేషంట్లకు సేవలు చేసిన డాక్టర్ సుధాకర్‌ను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై దాడి చేశారని ధ్వజమెత్తారు.  నందిగం సురేష్‌ను ఎంపీ చేసి.. ఆయనను ఇసుక మాఫియాగా మార్చారని చెప్పారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న 2 లక్షల దళితులను బికారులుగా చేశారన్నారు. ఇదేనా దళిత ఉద్ధరణా? జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు.  జగన్‌ అండ్ కో మోసాలను దళితులు అర్ధం చేసుకుని తిరుపతి ఉప ఎన్నికలో బుద్ది చెప్పాలని జవహర్ పేర్కొన్నారు.


Updated Date - 2021-03-27T20:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising