ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటలో అరటిపండు ‘ఆళ్ల’...: జవహర్‌

ABN, First Publish Date - 2021-03-18T22:10:39+05:30

చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీ అయిందని తెలుగుదేశం సీనియర్ నేత జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీ అయిందని తెలుగుదేశం సీనియర్ నేత జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత హక్కులు దళారుల చేతిలో ఉన్నాయని చెప్పారు. దళితులపై ప్రేమ ఉంటే ఇడుపులపాయలో.. ఆక్రమణకు గురైన భూములను వైసీపీ ప్రభుత్వం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ‘సీఎం జగన్‌ ఆడిస్తున్న ఆటలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అరటిపండులా’ మారారని జవహర్‌ ఎద్దేవా చేశారు.  జగన్ ఎన్ని ఎత్తులు వేసినా చంద్రబాబును ఎదుర్కొలేరని జవహర్‌ చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోమని జవహర్‌  హెచ్చరించారు. 

Updated Date - 2021-03-18T22:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising