ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్యాలెస్ వీడి.. ప్రజల్లోకి వెళ్లాలి: జవహర్

ABN, First Publish Date - 2021-05-08T22:24:45+05:30

కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి: కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వానికున్న నిర్లక్ష్యం ప్రజలను చంపేస్తోందని.. తక్షణమే వ్యాక్సిన్లు వేయాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందన్నారు.  వైసీపీ ప్రభుత్వం రంగులకోసం పెట్టిన ఖర్చులో సగం ఖర్చు చేస్తే రాష్ట్రమంతా ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయొచ్చని తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వీడి, ప్రజల్లోకి వెళ్తే, వారికష్టాలు తెలుస్తాయని జవహర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-08T22:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising