ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవరే పరమావధిగా తలచే వ్యక్తి జూపూడి: జవహర్‌

ABN, First Publish Date - 2021-09-05T21:55:43+05:30

పవరే పరమావధిగా తలచే వ్యక్తి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అని టీడీపీ నేత కెఎస్‌ జవహర్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పవరే పరమావధిగా తలచే వ్యక్తి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అని టీడీపీ నేత కెఎస్‌ జవహర్‌ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూపూడి రెండున్నరేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటమేంటి? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని తప్పుబట్టారు. ఎస్సీ అట్రాసిటీ చట్టాలు దుర్వినియోగమౌతుంటే జూపూడి నోరు మెదపలేదన్నారు. జూపూడికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని కెఎస్ జవహర్ హెచ్చరించారు.

Updated Date - 2021-09-05T21:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising