ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నారాయణ స్వామికి పదవిపై ఉన్న వ్యామోహం ప్రజాసమస్యలపై మీద లేదు’

ABN, First Publish Date - 2021-10-21T18:39:04+05:30

పాలసముద్రం మండల కేంద్రంలో రోడ్డు బాగు చేయాలని బురద నీటిలో పొర్లు దండాలతో జనసేన వినూత్న నిరసనకు దిగింది. నెల్లూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : పాలసముద్రం మండల కేంద్రంలో రోడ్డు బాగు చేయాలని బురద నీటిలో పొర్లు దండాలతో జనసేన వినూత్న నిరసనకు దిగింది. నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి పదవి మీద ఉన్న వ్యామోహం ప్రజాసమస్యలపై మీద లేదంటూ నేతలు విమర్శించారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం గంగాధర్ నెల్లూరులో అన్ని మండలాల్లోనూ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటూ జనసేన ఆందోళనకు దిగింది.


Updated Date - 2021-10-21T18:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising