ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక: నాదెండ్ల మనోహర్‌

ABN, First Publish Date - 2021-12-06T01:04:24+05:30

తీరప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తీరప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పంట అమ్ముకోవాలంటే  రైతులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్దితి ఏర్పడిందని చెప్పారు. ఓటీఎస్ కోసం ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామన్నారు. డ్వాక్రా నిధులనూ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. 

Updated Date - 2021-12-06T01:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising