ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టుల్లోనే న్యాయం జరుగుతోంది: జనసేన నేత కేతంరెడ్డి

ABN, First Publish Date - 2021-04-14T22:36:00+05:30

ఏపీలోని ప్రజలకు కోర్టుల్లోనే కాస్తోకూస్తో న్యాయం జరుగుతోందని జనసేన నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీలోని ప్రజలకు కోర్టుల్లోనే కాస్తోకూస్తో న్యాయం జరుగుతోందని జనసేన నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి అన్నారు. ఏపీలో సామాన్యులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. నిద్రలేస్తే వకీల్‌సాబ్ అంటూ పవన్‌కల్యాణ్‌పై కంత్రీసాబ్‌లు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్ తన ఆస్తులు అమ్ముకున్నారంటూ కట్రా బ్యాచ్ ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎక్కడ ఆస్తులు అమ్ముకున్నాడో, ఎవరికి ఖర్చుపెట్టాడో, అభివృద్ధి ఏం చేశాడో చెప్పాలని మంత్రి అనిల్‌ను ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-14T22:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising