ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ప్రజలు నిస్పృహతో ఉన్నారు: నాదెండ్ల మనోహర్‌

ABN, First Publish Date - 2021-08-27T03:48:13+05:30

వైసీపీ పాలన పట్ల రాష్ట్రంలోని ప్రజలు నిస్పృహతో ఉన్నారని జనసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ పాలన పట్ల  రాష్ట్రంలోని ప్రజలు నిస్పృహతో ఉన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వ పథకాల పేర్లలో మాత్రమే జగనన్న కనబడతారన్నారు. వాస్తవానికి ఈ అన్న ఎవరికీ కనబడడు, వినపడడు, ఓదార్చడని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, పేపర్ ప్రకటనల్లో మాత్రమే దర్శనమిస్తారన్నారు. ప్రజా బలం ఉంటే స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలెందుకని ఆయన ప్రశ్నించారు. తప్పుడు జాబ్ క్యాలెండర్‌తో యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది మనోహర్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-08-27T03:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising