ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంభంపాటి, దత్తాత్రేయకు జనసేనాని అభినందనలు

ABN, First Publish Date - 2021-07-06T22:34:45+05:30

కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరిబాబుకి జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై దృష్టిపెట్టారన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉందన్నారు. 

బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు

హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకి  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హరియాణా రాష్ట్ర అభివృద్ధిలో బండారు దత్తాత్రేయ తన వంతు పాత్రను పోషిస్తారనే నమ్మకం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-06T22:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising