నరకపు దారులుగా ఏపీ రహదారులు: పవన్
ABN, First Publish Date - 2021-12-03T02:26:56+05:30
ఏపీలో రహదారులు నరకపు దారులుగా మారాయని జనసేన
అమరావతి: ఏపీలో రహదారులు నరకపు దారులుగా మారాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్లో పేర్కొన్నారు. రహదారులపై నిలువెత్తు గోతులున్నా వైసీపీ ప్రభుత్వానికి పట్టదని ఆరోపించారు. అందుకే మరమ్మతుల బాధ్యతను జనసేన చేపట్టిందన్నారు. ద్వారపూడి, మండపేట రహదారిలో 2 కి.మీ. మేర మరమ్మతులు చేశాన్నారు. జనసేన నేతలు, సైనికులకు అభినందనలను పవన్ తెలిపారు.
Updated Date - 2021-12-03T02:26:56+05:30 IST