ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 14న ‘జై భీమ్‌’ బహిరంగ సభ

ABN, First Publish Date - 2021-03-21T09:31:19+05:30

ఏప్రిల్‌ 14న ‘జై భీమ్‌’ బహిరంగ సభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), మార్చి 20: రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నయ అవసరం ఏర్పడిందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, న్యాయవాది, జై భీమ్‌ యాక్సస్‌ అధ్యక్షుడు జడా శ్రావణ్‌కుమార్‌ అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజ్యాధికారం దిశగా నడవాలని ఆకాక్షించారు. శనివారం గుంటూరులో జరిగిన అంబేడ్కర్‌ వారసుల అత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల రాజకీయ ప్రవేశం దిశగా అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న గుంటూరులో జైభీమ్‌ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-03-21T09:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising