ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సన్నిధిలో జగన్‌రెడ్డి నామ స్మరణా?: పుట్టా

ABN, First Publish Date - 2021-10-15T06:51:32+05:30

తిరుమల కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. టీటీడీ చైర్మన్‌ సతీమణి స్వయంగా శ్రీవారి ఆలయంలో గోవింద నామాలకు బదులు ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘తిరుమల కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. టీటీడీ చైర్మన్‌ సతీమణి స్వయంగా శ్రీవారి ఆలయంలో గోవింద నామాలకు బదులు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నామస్మరణ చేయడం దారుణాతిదారుణం. భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలి’’ అని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-15T06:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising