ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి అరాచక పాలనపై తిరుగుబాటు!

ABN, First Publish Date - 2021-12-30T08:46:59+05:30

జగన్‌రెడ్డి అరాచక పాలనపై దళితులను చైతన్యవంతం చేసి, ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం చేయడానికి జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు జరుపనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 నుంచి దళిత ప్రతిఘటన సదస్సులు: టీడీపీ ఎస్సీ సెల్‌ 

గన్‌రెడ్డి అరాచక పాలనపై దళితులను చైతన్యవంతం చేసి, ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం చేయడానికి  జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు జరుపనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు తెలిపారు. ఫిబ్రవరిలో మహాసభ నిర్వహిస్తామన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో సదస్సుల సన్నాహాక సమావేశం జరిగింది.  ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో దళితులపై 4,950నేరాలు జరిగాయని స్వయంగా డీజీపీ ప్రకటించారని గుర్తు చేశారు. అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-12-30T08:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising