ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’

ABN, First Publish Date - 2021-10-21T09:33:24+05:30

‘‘చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా, వారి కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ పథకం తీసుకొచ్చాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 9,05,458 మందికి 905 కోట్ల వడ్డీ లేని రుణం చెల్లింపు
  • సకాలంలో కట్టిన 4,50,546 మందికి 16.36 కోట్ల వడ్డీ జమ

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా, వారి కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ పథకం తీసుకొచ్చాం. గతంలో ఏ ప్రభుత్వమూ వీరిని పట్టించుకోలేదు. అందుకే అధికారంలోకి రాగానే బ్యాంకర్లందరితో మాట్లాడా. రూ.10 వేలు రుణంగా ఇవ్వగలిగే మంచి జరుగుతుందని వారిని ఒప్పించి, గత ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభించాం. అందులో భాగంగా 2020 నవంబరులో రుణాలు తీసుకొని 30 సెప్టెంబరు 2021 నాటికి వాటిని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని నేడు జమ చేస్తున్నాం’’  అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి ‘జగనన్న తోడు’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


Updated Date - 2021-10-21T09:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising