ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’

ABN, First Publish Date - 2021-05-14T08:16:06+05:30

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. వీటికి... ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ అని పేరు పెట్టారు. ఇలా ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన రెండు ఆర్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ పడకలు

రాజమండ్రిలో రెండు బస్సులు ప్రారంభం

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 13: ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఏర్పాటు చేశారు. వీటికి... ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ అని పేరు పెట్టారు. ఇలా ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన రెండు ఆర్టీసీ వెన్నెల ఏసీ బస్సులను గురువారం ఎంపీ భరత్‌ రామ్‌ ప్రారంభించారు. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ సరిపోని పరిస్థితి నెలకొందని, బెడ్స్‌ దొరికేలోగా బాధితులకు కనీసం రెండు మూడు గంటలైనా ఆక్సిజన్‌ సరఫరా చేయాలనే లక్ష్యంతో ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ ప్రారంభించామన్నారు. ఒక్కో వెన్నెల బస్సులో 20 మందికి చికిత్స అందించవచ్చునని... ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

Updated Date - 2021-05-14T08:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising